త్వరలో మన మార్కెట్లోకి షియోమీ ఎంఐ 4-64 జీబీ


షియోమీ ఎంఐ 4 త్వరలో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది. 64 జీబీ సామర్థ్యం దీని ప్రత్యేకత అయితే రూ.23999 ధరకే ఇది అందుబాటులోకి రావడం విశేషం. ఫిబ్రవరి 24 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. 
- సాధారణ 16జీబీ ఎంఐ4 వర్షన్ రూ.19,999కే అందుబాటులో ఉండగా.. వన్ ప్లస్ వన్ రూ.21,999కే మనకు లభిస్తోంది. వీటితో పోల్చి చూస్తే 64జీబీ ఎంఐ 4 ధర కాస్త ఎక్కువే అనిపించినా.. దాని ఫీచర్లకు ఆ రేటు పెట్టొచ్చని చెప్పొచ్చు. 

ఎంఐ 4 స్పెసిఫికేషన్లు

  • - 5 inch, 1080p IPS display
  • - 2.5 GHz quad-core Snapdragon 801 processor
  • - Adreno 330 GPU
  • - 3GB RAM
  • - 13 megapixel rear camera with a single LED flash
  • - 8 megapixel front facing camera
  • - 3G support and a 3080 mAh battery

Comments